Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

డిఆర్డిఓ సంపత్ రావు మచ్చాపూర్ గ్రామంలో సందర్శించారు

జై భారత్ వాయిస్ గీసుకొండ

గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుల లో సేంద్రియ ఎరువును తయారు చేసుకొని వాటిద్వారా ఆదాయాన్ని పొంది గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని వరంగల్ జిల్లా డి అర్ డి ఓ యం.సంపత్ రావు అన్నారు.
గీసుకొండ మండలములోని మచ్చా పూర్ గ్రామ పంచాయతీ నర్సరీ,డంపింగ్ యార్డ్,పల్లె పకృతి వనం,గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న పలు రికార్డులను గురువారం ఆయన పరిశీలించారు.గ్రామ పంచాయితీ రికార్డులు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు.ఈ కార్యక్రమములో ఎంపిఓ అడేపు ప్రభాకర్, సర్పంచ్ బొడకుంట్ల ప్రకాష్,పంచాయితీ కార్యదర్శి శారద, ఉన్నారు.

Related posts

ఎలుకుర్తి హవేలీలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Jaibharath News

తెలంగాణలో యూరియా కొరత కేంద్ర ప్రభుత్వ వివక్షమే రైతులకు సరిపడా ఎరువులను అందించాలి

సుదర్శనాచార్యులు అర్చకుడి జన్మదినం సందర్భంగా మజ్జిగ వితరణ