Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం

గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో బొడ్డెమ్మ పండుగ వేడుకలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగాయి శనివారం రోజున బొడ్డెమ్మను ఆటపాటలతో ఊరేగింపుగా చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. రంగశాయిపేటలోని ఆదర్శనగర్,రంగశాయిపేట పలు వాడల్లో ఏర్పాటుచేసిన బొడ్డెమ్మలను చెరువుల వద్దకు తీసుకెళ్లి మహిళలు నిమజ్జనం చేశారు.

Related posts

గీసుకొండ లో సోనియాగాంధీ జన్మదిన వేడుకల

Jaibharath News

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడా మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి