Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కృష్ణా నగర్ లో పాడిపశువులకి గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు

వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కృష్ణా నగర్ గ్రామం లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడిపశువులకి గాలికుంటు , లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో   గ్రామ సర్పంచ్  మోహన్   సిబ్బంది బాణ్యా కమలాకర్ శ్రీను బాబు జితేందర్ తదితరులు  పాల్గొన్నారు

Related posts

తెలుగు భాష ఉన్నతికి ఎంతో కృషిచేసిన తెలుగు పండితులు నల్లనాగుల విశ్వనాథం మాస్టారు ఇక లేరు

ఉదృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు

Jaibharath News

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ