వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కృష్ణా నగర్ గ్రామం లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడిపశువులకి గాలికుంటు , లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోహన్ సిబ్బంది బాణ్యా కమలాకర్ శ్రీను బాబు జితేందర్ తదితరులు పాల్గొన్నారు

previous post