Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆర్ధిక సహాయం అందజేత

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
  గీసుకొండ మండలకేంద్రంలో అనారోగ్యంతో ఇటివల మరణించిన సీనియర్ సిటిజన్ సారంపెల్లి గోపాల్ రెడ్డి  కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి గీసుకొండ గ్రామానికి చెందిన పెగళ్లపాటి లక్ష్మీనారాయణ  మానవత్వంతో స్పందించి ఐదు వేల రూపాయలఆర్థిక సహాయాన్ని పంపగా, అట్టి నగదును గీసుకొండ సోషల్ సర్వీస్ టీం కన్వీనర్ కర్ణకంటి రాంమూర్తి  మృతుని కుమారులకు అందజేయడం జరిగింది.    ఈకార్యక్రమంలో స్థానిక పెద్దలు వటుకుల చంద్రారెడ్డి , సారంపెల్లి రాజిరెడ్డి , సారంపెల్లి నరేందర్ రెడ్డి  వటుకుల గోపిరెడ్డి  పాల్గొన్నారు.

Related posts

బాల కొమురవెల్లి  హనుమాన్ గురుస్వామిఅధ్వర్యంలో మాలలు విరమణ

కోట్ల రూపాయల భవనాన్ని వరంగల్ శ్రీ శృంగేరి శంకర మఠం అప్పగించిన దాతలు-

ఎ. జ్యోతి

గౌడ  గర్జన బహిరంగ సభను విజయవంతం చేయండి