Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడులు,విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తుంది సిఎం రేవంత్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
Telangana cm revanth reddy
ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి, ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ ప్రాజెక్టులు, తెలంగాణలో AWS విస్తరణ ప్రణాళికలపై చర్చలు జరిపింది.ఈ ప్రతినిధి బృందంలో కెర్రీ పర్సన్, వైస్ ప్రెసిడెంట్ (AWS గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ డేటా సెంటర్ డెలివరీ); విక్రమ్ శ్రీధరన్, డైరెక్టర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ, AWS); అనురాగ్ ఖిల్నాని, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ డెలివరీ) తదితర సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడులు, విస్తరణ కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Related posts

ఆత్మకూరు మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా కోమాండ్ల చంద్రారెడ్డి

దామెరలో మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రచారం

Jaibharath News

వనదేవతలను దర్శించుకొన్న అడిషనల్ కలెక్టర్ దంపతులు

Jaibharath News