Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

లబ్దిదారులకు గొర్రెల పంపిణీ

(జై భారత్ వాయిస్ దామెర)
దామెర మండలం సీతారామపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తులకు 12 యూనిట్ల ను ప్రజా ప్రతినిధులు అధికారులుగొర్రెలను పంపిణీ చేయడం జరిగినది.ఈ యొక్క కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ తుత్తురి.శ్రీను ,స్థానిక ఎంపీటీసీ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గండు.రామకృష్ణ వెటర్నరీ డాక్టర్.దీపిక ,గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిన్న రాజు,యాదవ సొసైటీ అధ్యక్షులు కావాటి. రవి,యాదవ కులస్తులు మైల. మోగిలి, తుత్తురి.రాజమౌళి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు

Related posts

ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి: ఎంపి కడియం కావ్యం

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ యువ నాయకుడు

Jaibharath News

అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు

Jaibharath News