Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

లబ్దిదారులకు గొర్రెల పంపిణీ

(జై భారత్ వాయిస్ దామెర)
దామెర మండలం సీతారామపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తులకు 12 యూనిట్ల ను ప్రజా ప్రతినిధులు అధికారులుగొర్రెలను పంపిణీ చేయడం జరిగినది.ఈ యొక్క కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ తుత్తురి.శ్రీను ,స్థానిక ఎంపీటీసీ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గండు.రామకృష్ణ వెటర్నరీ డాక్టర్.దీపిక ,గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిన్న రాజు,యాదవ సొసైటీ అధ్యక్షులు కావాటి. రవి,యాదవ కులస్తులు మైల. మోగిలి, తుత్తురి.రాజమౌళి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు

Related posts

ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలి

Jaibharath News

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు:వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం – ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News