మృతుల కుటుంబాలను బిజెపి నాయకులు పరమర్శ
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
ఆత్మకూరు గ్రామానికి చెందిన తక్కలపెల్లి సూరమ్మ , దోనపాటి విజయ శివాజీ రెడ్డి , కామారం గ్రామానికి చెందిన బూర సాంబయ్య గౌడ్ తిప్పని ప్రమీల ఇటీవల అనారోగ్య కారణాలతో మృతిచెందగా బిజెపి రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాద్ రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,మృతికి సంబంధించిన కారణాలు తెలుసుకొని వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు బిజెపి మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి గీసుకొండ అధ్యక్షులు కొంగర రవికుమార్ మాజీ అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం మండల ప్రధాన కార్యదర్శి బయ్య పైడిబీజేవైఎం అధ్యక్షులుపోరెడ్డి ప్రదీప్ రెడ్డి స్థానిక సంస్థల మండల కన్వీనర్ భయ్యా రాజు తిప్పని రాంబాబు పిట్టల స్వామి సానబోయిన రాకేష్ బూర దశరథం రేమిడి కార్తీక్ రెడ్డి బలభద్ర కైలాసపతి టెంకురాల రామారావు కార్యకర్తలు మృతుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
previous post

