Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

శ్రావణమాసం పవిత్ర మాసం కావడంతో మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ మండలంలోని గీసుకొండ మనుగొండ ఎల్కుర్తి హవేలీ ధర్మారం గొర్రకుంట వంచనగిరి గ్రామాలలో మహిళలు శ్రావణ శుక్రవారం కావడంతో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు మహిళలు తమ కుటుంబాలకు సౌభాగ్యం కోసము ఆర్థిక అభివృద్ధి కోసం అనారోగ్యము బారిన పడకుండా ఈ వ్రతం చేసుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించామని మహిళలు తెలిపారు వరలక్ష్మి వ్రతం జరుపుకున్న మహిళలు ఇరుగుపొరుగు మహిళలకు వాయినాలు ఇచ్చుకున్నారు

Related posts

సంగెం ఎంపిపిపై అవిశ్వాస తీర్మానం ఆర్డీఓ గారికి తీర్మాణం అందచేసిన ఎంపిటిసిలు..

Jaibharath News

42వ డివిజన్లో కార్పొరేటర్ “గుండు చందన పూర్ణచందర్ బిఆర్ఎస్ ప్రచారం

పదవ తరగతి ఉత్తీర్ణతభవిష్యత్తు కు పునాది