Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని shubhaleka sudhakar సినీ నటుడు శుభలేఖ సుధాకర్  మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15 న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.రవీంద్రభారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటు కోసం అనుమతించినందుకు ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

Related posts

ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ కొరకు TG EAPCET – 2025 (MPC స్ట్రీమ్) రెండవ దశ కౌన్సిలింగ్ ప్రారంభం

ఎమ్మేల్యే పదవికి హరీష్ రావు రాజీనామా లేఖ

వరంగల్ నగరంకు నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి