( జై భారత్ వాయిస్ తిరువూరు )
తిరువూరు మండలం చింతలపాడు సబ్ స్టేషన్ వద్ద టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించారు
అప్రకటిత కరెంట్ కోతలకు నిరసనగా సబ్ స్టేషన్ వద్ద రాస్తారోకోను తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ శావల దేవదత్. నిర్వహించారు
గత కొన్ని రోజుల నుండి నిరంతరాయంగా విద్యుత్ నిలిపివేస్తున్నరంటు రైతులు, టిడిపి నేతలు ఆందోళనకు దిగారు రైతులకు నిరంతరంగా 9 గంటలు కరెంట్ ఇవ్వలని,అలాగే చిన్నపిల్లలు,వృద్దులు ఉక్కపోతలకు అల్లాడుతున్నారనీ,రైతుల పొలాలకు నీళ్ళు లేక ఎండిపోతున్నయని తక్షణమే నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు

previous post
next post