Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎస్ బిఐ బ్యాంక్  సిఎస్ఆర్ నిధులతో అంగన్ వాడి కేంద్రానికి ఉపకరణాలను పంపిణీ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని 15 డివిజన్  లోని మొగిలిచర్ల అంగన్ వాడి   కేంద్రానికి  ఎస్ బిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉపకరణాలను పంపిణీ చేశారు ఎస్ బీ ఐ బ్యాంకు పాన్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో మొగిలిచర్ల లోని అంగన్ వాడి కేంద్రంకి ఆట వస్తువులు ఎల్ఈడి టీవీ రైస్ కుక్కర్ స్టీల్ ప్లేట్లు ఎనుమాముల స్టేట్ బ్యాంక్ మేనేజర్, మిత్ర హోలీ స్టిక్స్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి పిల్లలకు అవసరమైన వస్తు సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సిడిపిఓ డిబోరా ధర్మారం సెక్టార్ అంగన్వాడి సూపర్వైజర్ మాధవి తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు అనిత కుమారి అంగన్ వాడి. హెల్పర్స్ పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు

Related posts

మన ఓటు మనం వేసుకుంటే మన కులపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలుస్తాడు

Jaibharath News

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

మందపల్లి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు

Jaibharath News