జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
శాసనమండలి, శాసనసభలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ విప్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రభుత్వ విప్లుగా నియమితులైన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ ,బల్మూరు వెంకట్ నర్సింగరావు , ఎమ్మెల్యేలు వేముల వీరేశం,యెన్నం శ్రీనివాస్ రెడ్డి , విజయ రమణారావు మర్యాద పూర్వకంగా కలవగా, ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు.
previous post
next post

