Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే ధర్మారెడ్డి

హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో జాతిపిత విగ్రహాన్ని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న సమాజం బి అర్ ఎస్ పార్టీ ప్రజలకు అందిస్తున్నదనీ చెప్పారు. గ్రామాల పురోభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు, పాల్గొన్నారు

Related posts

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: జిడబ్లుఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము

రైస్ మిల్లర్లు బియ్యానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలి

Jaibharath News