Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

స్వయం ఉపాధి తో యువత రానించాలి

స్వయం ఉపాధితో రాణించాలి -వైస్ ఎం పిపీ సుధాకర్ రెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
స్వయం ఉపాధితో యువత అభివృద్ధి చెందాలని ఆత్మకూరు వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి అన్నారు ఆత్మకూరులో పాన్ షాప్ ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ యువత స్వయం ఉపాధితో అన్ని రంగాలలో రాణించాలని కోరారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు వంగల భగవాన్ రెడ్డి ,వీర్ల వెంకటరమణ , తిరుమల గిరి మాజీ సర్పంచ్ ,సొసైటీ డైరెక్టర్ బూర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కలెక్టరేట్ లో మెడికవర్  ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మల్లొచ్చే జాతరకు మళ్ళీ వస్తాం తల్లి-తిరుగు ప్రయాణం కట్టిన భక్తులు

హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం

Jaibharath News