Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఘనంగా  ఉపాధ్యాయ దినోత్సవం

(జై భారత్ వాయిస్ గీసుగొండ )
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని  పురస్కరించుకొని
గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని ఎస్. ఎస్ డిగ్రీ కాలేజీ లో ఉపాధ్యాయ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాధాకృష్ణన్ చిత్ర పటానికి కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం కో ఆర్డినేటర్ కొక్కొండ శ్రీకాంత్ పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం   శ్రీకాంత్ మాట్లాడుతు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి రాధాకృష్ణన్ అని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ప్రణయ్, మౌనిక, రాణి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మచ్చ పూర్ లో పంటనష్టపరిహార చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

Jaibharath News

వివాహ మహోత్సవానికి హాజరైన డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్

Sambasivarao

బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం