Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రంగశాయిపేట లోని విస్ డం. పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు

( జై భారత్ వాయిస్ రంగశాయిపేట రిపోర్టర్ జ్యోతి ) వరంగల్ లోని రంగశాయిపేటలో విజ్ డం పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులే ఉపాధ్యాయులైనారు విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు విద్యార్థులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి బహుమతి ప్రధానం చేశారు ఉత్తమ ఉపాధ్యాయునిగా అడపా శ్రేయస్సు రావు బహుమతి ప్రధానం పొందాడు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయినీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

Jaibharath News

ఎంజీఎం హాస్పిటల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్

Jaibharath News

కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది