Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రంగశాయిపేట లోని విస్ డం. పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు

( జై భారత్ వాయిస్ రంగశాయిపేట రిపోర్టర్ జ్యోతి ) వరంగల్ లోని రంగశాయిపేటలో విజ్ డం పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులే ఉపాధ్యాయులైనారు విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు విద్యార్థులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి బహుమతి ప్రధానం చేశారు ఉత్తమ ఉపాధ్యాయునిగా అడపా శ్రేయస్సు రావు బహుమతి ప్రధానం పొందాడు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయినీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related posts

సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Jaibharath News

శివనగర్ లోని అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు

అన్నదాన కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు

Jaibharath News