జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీకృష్ణాజన్మష్టమి పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పురుషోత్తమచారి ప్రత్యేక. పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయకమిటీ సభ్యులు, గ్రామప్రజలు వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post