Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మహిళలకు పౌష్టికాహారం ఆవసరం

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం – పద్మావతి .
(జై భారత్ వాయిస్ అత్మకూరు) :
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ పద్మావతి అన్నారు . శుక్రవారం మండలంలోని హౌజుబుజుర్గు గ్రామంలో పోషణ మాసం లో భాగంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం వాటి విలువలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు సలహాలు సూచనలు అవగాహన సదస్సు సూపర్ వైజర్ పద్మావతి వివరించారు. అనంతరం మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ,అంగన్వాడీ టీచర్ రమాదేవి, వార్డు సభ్యురాలు మధీన,సిఒ భాగ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరం

Jaibharath News

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బొల్లోనిపల్లి ఉప సర్పంచ్ బొల్లి కనుకయ్య

Jaibharath News

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థులు