Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మహిళలకు పౌష్టికాహారం ఆవసరం

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం – పద్మావతి .
(జై భారత్ వాయిస్ అత్మకూరు) :
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ పద్మావతి అన్నారు . శుక్రవారం మండలంలోని హౌజుబుజుర్గు గ్రామంలో పోషణ మాసం లో భాగంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం వాటి విలువలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు సలహాలు సూచనలు అవగాహన సదస్సు సూపర్ వైజర్ పద్మావతి వివరించారు. అనంతరం మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ,అంగన్వాడీ టీచర్ రమాదేవి, వార్డు సభ్యురాలు మధీన,సిఒ భాగ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మేల్యే సమక్షం లో బి అర్ ఎస్ లో చేరిక

Jaibharath News

ప్రజా ప్రతినిధులు,అధికారులు ప్రజలకు సేవకుల్లాగా పని చేయాలి

సమ్మక్క సారలమ్మలకు ఎదురు కోళ్లు