Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రజిని కి జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డు

గీసుగొండ
మండలంలోని వంచనగిరి కస్తూర్బా బాలిక విద్యాలయంలో సోషల్ సీఆర్టీ గా పనిచేస్తున్న పాశికంటి రజినికి జిల్లా ఉత్తమ ఉపాద్యాయురాలు పురస్కారం లభించింది. వరంగల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ర్త్రిరజిని కి ఎర్రబెల్లి దయాకరరావు శాలువతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందచేశారు. రజిని గత 15 సంవత్సరాలుగా విద్యార్థులను ఉత్తమంగా తీర్చి దిద్దుతోంది.

Related posts

ఉదృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు

Jaibharath News

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు ఉగ్రా క్రమం అలంకరణలో దర్శనం

11న జరిగే జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ సత్య శారద