Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రాత్రి దీక్షలు

సర్వశిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న దీక్షలు 13వ రోజుకు చేరాయి. శనివారం రాత్రి వరకు దీక్షలు కొనసాగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను కలిసి వినతిపత్రాన్ని అందచేశారు

Related posts

ఎస్సారెస్పీ కెనాల్ మొరాన్ని యదేచ్చగా తరలిస్తున్న అక్రమార్కులు???

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

Sambasivarao

యోగా పోటీల అబ్జర్వర్ గా కమలాకర్

Jaibharath News