April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

బిజెపి పార్టీ పరకాల అసెంబ్లీ బరిలో వీసం రమణా రెడ్డి

జై భారత్ వాయిస్ దామెర)
దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన వీసం రమణా రెడ్డి నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరకాల నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి బిజెపి పార్టీ అభ్యర్థి కొరకై దరఖాస్తు చేయడం జరిగింది.ఈ సందర్భంగా సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పరకాల లో బిజెపి జెండా ఎగరడం ఖాయం అని,
అవినీతి పాలనను అంతం చేస్తామని. అందుకు పరకాల నియోజక వర్గ ప్రజలు *బిజెపి పార్టీ కమలం* పువ్వు గుర్తుకు ఓటు వేసి వారి ఆశీర్వాదం నాకు అందిస్తారని అన్నారు.

Related posts

డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం నిషేధం

నీరు కుల్ల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Jaibharath News

సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరం

Jaibharath News