Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తిసుకొవాలి

జై భారత్ వాయిస్ దామెర
గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందని గ్రామైఖ్య సంఘం వీవోఏ ఇందిర సూచించారు. జాతీయ పోషణ మాసం పురస్కరించుకుని దామెర మండల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార ప్రామ సుఖ్యతను తెలుపుతూ మండలంలోని కోగిల్వాయిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం దామెర మ మండలం కోగిల్వాయిలో నిర్వహించిన పోషణ ప్రతిజ్ఞలో ముఖ్య అతిథిగా గ్రామైఖ్య సంఘం వీవోఏ ఇందిర హాజయ్యారు. ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు అందుబాటులో ఉన్న పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్ జ్యోతి, గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మేల్యే

Jaibharath News

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదకు లబ్ధి చేకూరేవిధంగా ఎంపిక జరగాలి