Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నీరుకు ల్ల లో మహా పోషణ ర్యాలి

నీరుకుల్ల లో మహా పోషణ ర్యాలీ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
పోషణ్ మహా లో భాగంగా నీరుకుళ్ళ లో గ్రామ సర్పంచ్ ఆర్షం బలరాం తో పాటు గ్రామ పంచాయతీ సెక్రెటరీ జితేందర్ రెడ్డి ఉప సర్పంచ్ ముస్కే లక్ష్మి లక్ష్మణ్ గార్ల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు అరుణ, మణెమ్మ, సుమలత ర్యాలి నిర్వచించారు. ఈ సంధర్బంగా సర్పంచ్ బలరాం మాట్లాడుతూ పిల్లలకు పోషకాహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమ , బుజ్జమ్మ , అనిత, ఆశ వర్కర్లు, లావణ్య, పూలమ్మ, అరుణ ఉమ, వార్డు సభ్యులు, అంకతి సదయ్య, పొనుగోటి కోటి, నద్దునూరి ,సంధ్యా రఘు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

ఇంటి, నల్లా పన్నులు సకాలం లో చెల్లించాలి -ఎంపి ఈ ఓ చేతన్ రెడ్డి

Jaibharath News

జనసంద్రంగా  బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.

రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వం