Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

రెగ్యులరైజ్ చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలు 16వ రోజుకు చేరాయి. సోమవారం వారు హరిదాసు వేషాధారణలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోజ, స్వాతి, శ్రీధర్, రాజేష్, శశిధర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మచ్చాపూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుక.

Jaibharath News

నిర్దేశిత గడువులో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయండి: బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే

భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ తూర్పులోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

Sambasivarao