Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

రెగ్యులరైజ్ చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలు 16వ రోజుకు చేరాయి. సోమవారం వారు హరిదాసు వేషాధారణలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోజ, స్వాతి, శ్రీధర్, రాజేష్, శశిధర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్ తో సహా 60 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.మండల ప్రత్యేక అధికారి డి.సురేష్.

రాష్ట్ర స్థాయి బెస్ బల్ టోర్నమెంట్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

Sambasivarao