గీసుగొండ మండలం హర్జ్యా తండాలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం మరియు రూ.2కోట్ల 40 లక్షలతో హర్జ్య తండ నుండి మంగలితండ వరకు వయా రేఖ్యాతండ మీదుగా నూతన బి.టి రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ,స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.