Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బంజారా భవన్ కు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన

గీసుగొండ మండలం హర్జ్యా తండాలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం మరియు రూ.2కోట్ల 40 లక్షలతో హర్జ్య తండ నుండి మంగలితండ వరకు వయా రేఖ్యాతండ మీదుగా నూతన బి.టి రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ,స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

Jaibharath News

జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవాలు ప్రారంభం

చైర్స్ పంపిణీ చేసిన ఆర్,ఐ కాలువల శ్రీనివాస్

Jaibharath News