Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ధర్మారం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సాంబయ్య

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా  ప్రధానోపాధ్యాయులు వై సాంబయ్య బాధ్యతలను
స్వీకరించారు.పాఠశాల ఎస్ యమ్ సి సభ్యులు కొక్కొండ శ్రీకాంత్  ఉపాధ్యాయులు ఇమ్మానుయేల్, కుమారస్వామి, శ్రీరామ్ రెడ్డి. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు

Related posts

ధర్మారం నుండి ఓగ్లాపూర్ పోయే రోడ్డులో పోతరాజు పల్లి నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

Sambasivarao

చంద్రయపల్లిలో రోటరీ క్లబ్. కార్యవర్గ సభ్యులు పర్యటించారు

ధర్మారం వద్ద స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలు

Jaibharath News