Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ధర్మారం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సాంబయ్య

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా  ప్రధానోపాధ్యాయులు వై సాంబయ్య బాధ్యతలను
స్వీకరించారు.పాఠశాల ఎస్ యమ్ సి సభ్యులు కొక్కొండ శ్రీకాంత్  ఉపాధ్యాయులు ఇమ్మానుయేల్, కుమారస్వామి, శ్రీరామ్ రెడ్డి. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు

Related posts

ఆర్ధిక సహాయం అందజేత

మహాలక్ష్మీ పథకం అమలుకు సన్నద్ధం కావాలి. కలెక్టర్ ప్రావీణ్య.

Jaibharath News

వరంగల్ జిల్లా కలెక్టర్‌కు విశిష్ట గౌరవం