Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ధర్మారం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సాంబయ్య

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా  ప్రధానోపాధ్యాయులు వై సాంబయ్య బాధ్యతలను
స్వీకరించారు.పాఠశాల ఎస్ యమ్ సి సభ్యులు కొక్కొండ శ్రీకాంత్  ఉపాధ్యాయులు ఇమ్మానుయేల్, కుమారస్వామి, శ్రీరామ్ రెడ్డి. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు

Related posts

అక్రమంగా నాటు సార రవాణా చేస్తు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు

Sambasivarao

గీసుగొండ మండలంలో బిజెపి అభ్యర్థి ప్రచారం

Jaibharath News

హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు