Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

జి ఎల్ ఎం పిఎస్ పాస్ పుస్తకాల ఆవిష్కరణ

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రంలో “గీతాలక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం” సభ్యుల పర్సనల్ పాస్ బుక్స్ ను పరపతి సంఘం గౌరవ సలహాదారులు ఐకెపి సిసిలు కోల శోభ, కక్కెర్ల సుజాత ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాన ఉపాధ్యాయులు కర్ణకంటి రామ్మూర్తి మాట్లాడుతూ నేటి చిన్న మొత్తాల పొదుపు భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు గీతాలక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం” రెండు సంవత్సరాలను పూర్తిచేసుకుని మూడవ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా సభ్యురాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు పరపతి సంఘానికి అన్ని రకాల సలహాలు సూచనలు, గ్రామానికి చేస్తున్న సేవలు ఆర్థిక సాయం చేస్తున్న గీతా లక్ష్మీనారాయణ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఎలుకుర్తి హవేలిలో శ్రీకృష్ణాజన్మష్టమి ప్రత్యేక పూజలు

Jaibharath News

ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి కృషి*- రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న నాయక్

gwmc గ్రీవెన్స్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారించాలి