Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నాలుగు లక్షల రూపాయల నగదు స్వాధీనం..

జై భారత్ వాయిస్ ఆత్మకూరు ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు జంక్షన్లో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ రవిరాజ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు.వాహనాల తనిఖీలో భాగంగా
నల్లబెల్లి మండలం రంగాపూర్,గ్రామానికి రవీందర్ వాహనాన్ని తనిఖీ చేయగా నాలుగు లక్షల రూపాయలు సరియైన పత్రాలు లేని డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేష్ రెడ్డి,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Related posts

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎస్సై కొంక అశోక్

Jaibharath News

ఆత్మకూరు మండలం కేంద్రం లో ఫొటొటెక్  పొస్టర్ ను ఆవిష్కరించినమండల అధ్యక్షులు  వెలిదే లక్ష్మణ్

హ్యూమన్ రైట్స్ఆత్మకూరు మండల చైర్మన్ గా బొల్ల నరేష్