Jaibharathvoice.com | Telugu News App In Telangana
ములుగు జిల్లా

ములుగులో నాడు ఎన్ కౌంటర్లు నేడు ప్రశాంతవాతావరణం

ఒకనాడు ములుగు ప్రాంతంలో తూపాకుల శబ్దాలు ఎన్ కౌంటర్లు జరిగేవని నేడు ప్రశాంతవాతావరణం ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో 183 కొట్లతో ములుగులో మెడికల్ కళాశాలను మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకనాడు ములుగు ప్రాంతంలో తూపాకుల శబ్దాలు ఎన్ కౌంటర్లు జరిగేవని యువకులు ఇండ్లలో పడుకొవాలంటే బిక్కుబిక్కుమని ఉండేవారని నేడు ములుగు జిల్లా ప్రశాంతవాతావరణం ఉందని ఆయన అన్నారు.

Related posts

ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి.

జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో పాల్గొన్న కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

మేడారం సమ్మక్క సారక్క ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది

Jaibharath News