Jaibharathvoice.com | Telugu News App In Telangana
ములుగు జిల్లా

ములుగులో నాడు ఎన్ కౌంటర్లు నేడు ప్రశాంతవాతావరణం

ఒకనాడు ములుగు ప్రాంతంలో తూపాకుల శబ్దాలు ఎన్ కౌంటర్లు జరిగేవని నేడు ప్రశాంతవాతావరణం ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో 183 కొట్లతో ములుగులో మెడికల్ కళాశాలను మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకనాడు ములుగు ప్రాంతంలో తూపాకుల శబ్దాలు ఎన్ కౌంటర్లు జరిగేవని యువకులు ఇండ్లలో పడుకొవాలంటే బిక్కుబిక్కుమని ఉండేవారని నేడు ములుగు జిల్లా ప్రశాంతవాతావరణం ఉందని ఆయన అన్నారు.

Related posts

దరఖాస్తు గడువు పొడిగింపు

Jaibharath News

బతుకమ్మ సంబరాల్లో సీతక్క

Jaibharath News

1973-1975 ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం