April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వైద్యనాధేశ్వర ఆలయ శివలింగంపై సూర్యకిరణాలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ గంగాభవాని వైద్యనాధేశ్వర ఆలయంలో గురువారం శివలింగంపై సూర్యకిరణాలు తాకాయి దేవాలయంలోఆలయ ప్రధాన అర్చకులు భాగవతుల ఉమామహేశ్వర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న తరుణంలో గర్భగుడిలో శివలింగంపై సూర్యకిరణాలు పడడం మహా అద్భుతం అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

Jaibharath News

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…