గీసుకొండ జై భారత్ వాయిస్
గీసుకొండలో గౌడ గర్జన గోడ పత్రికలు కాటమయ్య దేవాలయంలో గీసుకొండ ఎంపీపీ భీమ గాని సౌజన్య
ఆవిష్కరించారు. గౌడ సంఘము ఉమ్మడి జిల్లా నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, చిర్ర రాజు
మాట్లాడుతూ గౌడ కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వము గోడ కులస్తులకు గౌడ బందు పథకం ద్వారా పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచి కోల కుమారస్వామి, గీసుకొండ గౌడ సంఘము అధ్యక్షులు పొగాకు బిక్షపతి, గౌడ సంఘము నాయకులు కోల శ్రీనివాస్, బొమ్మగాని బిక్షపతి, కత్తి రమేష్, అందె ప్రభాకర్ పాల్గొన్నారు.

previous post