April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలలో వీరభద్రస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు

హుస్నాబాద్ శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగాకొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకులు ఉప ప్రధాన అర్చకులు కాంచనపల్లి రాజయ్య, ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు,  తాటికొండ వీర భద్రయ్య, గుడ్ల శ్రీకాంత్  నందనం శ్రవణ్ అర్చక బృందం వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి  సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో ప్రజాసేవ చేయాలని హుస్నాబాద్ పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు

Related posts

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన టీఎన్జీఓస్ సంఘం నాయకులు

జాతర సేవకు ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు!

Jaibharath News

పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం వేడుకలు