Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు

వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహశీల్దార్   కార్యాలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు తక్షణమే అందజేయాలని టీయూడబ్ల్యూజే( ఐజేయు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసిన అనంతరం తాహశీల్దార్ విశ్వప్రసాద్ కు వినతి పత్రంను  నర్సంపేట టి యు డబ్ల్యూ జే (ఐజేయు) డివిజన్ జర్నలిస్టులు అందచేశారు

Related posts

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం!!

ఎంజీఎం హాస్పిటల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్

Jaibharath News

ఉప్పరపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేసిన ఇండ్లను కూల్చివేసిన తహసీల్దార్

Sambasivarao