Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మద్దెలగుడెం లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఇంటిఇంటికి ప్రచారం

స్టేషన్ ఘణపూర్ టీపీసీసీ జనరల్ సెక్రెటరీ సింగపురం ఇందిరా ఆదేశాల మేరకు మద్దెలగుడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నీల వెంకన్న ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చిన మండల్ ఇన్చార్జి సుభాష్ రెడ్డి వేలేరు మండల అధ్యక్షుడు కత్తి సంపత్ ఆధ్వర్యంలో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ వాల్ పోస్టర్లు అంటించుకుంటూ సింగపురం ఇందిరక్క చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రచారం చేశారు.. ఈ కార్యఁకమంలో వేలేరు మండల ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ బ్లాక్ కాంఁగెస్ అద్యక్షురాలు గాజుల రజని, ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు మిలుకూరి మధుసూదన్, మండల నాయకులు లక్ష్మణ్ నాయక్, బత్తుల రాజయ్య, జల్దారి శీను, మిల్కూరి సంజీవ్, విడుదల హరీష్, కరుణాకర్, హనుమకొండ మనోజ్ పోగుల రాజు జల్దర్ రవి బొల్లం శేఖర్ గుర్తూరి రాజు వెంకన్నప్ సుంకరి రాజుహనుమకొండ కిరణ్ కుమార్ చల్ల వంశీ రాజు మిట్ట రవి మిల్కూరికుమారస్వామి పోగులశ్రీశైలం పరికి రవి శేఖర్ బొక్కల సందీప్ రాజు తాళ్ల పెళ్లి అశోక్ మద్దూరి కనకయ్య సంపత్ ఉడుగుల రమేష్ సురేష్ బత్తుల వెంకటేష్ ఆవు దొడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రక్తదానం చేయండి.. ప్రమాదాలు గాయపడ్డ వారిని రక్షించండి-కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలకు డైరీల బహుకరణ

Sambasivarao

నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు