Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బొల్లోనిపల్లి ఉప సర్పంచ్ బొల్లి కనుకయ్య

(జై భారత్ వాయిస్:భీమదేవరపల్లి)హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామ ఉప సర్పంచ్ బొల్లి కనుకయ్య మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కనుకయ్యకు, రాజ్ మహ్మద్ కు ప్రవీణ్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బొల్లోని పల్లి గ్రామశాఖ అధ్యక్షులు బొల్లి సుమన్, అధ్యక్షులు గోపాల్ రావు, రాంనగర్ గ్రామశాఖ అధ్యక్షులు సయ్యద్ బాషా, కనుకయ్య, కాంతారావు, రాజ్ కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

చల్లా ధర్మారెడ్డి వెంటే హౌజ్ బుజుర్గ్ గ్రామస్థుల

Jaibharath News

జాతర సేవకు ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు!

Jaibharath News

యువత భవిష్యత్తులో అభ్యున్నతి సాధించాలంటే మత్తు పదార్థాలకు దూరంగా వుండాలి

Sambasivarao