Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కొత్తకొండ వీరభద్రస్వామి అమ్మవారిని దర్శించుకున్న ముల్కనూరు సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు కుటుంబ సభ్యులు

( జై భారత్ వాయిస్ భీమదేవరపల్లి) హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు కుటుంబ సభ్యులు కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి సమేత భద్రకాళి దేవి దర్శించుకున్నారు. దేవస్థానం తరపున శేషవస్త్రంతో ఘనంగా సన్మానం చేసి తీర్థప్రసాదాలు ఆలయ అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాలనీ అభివృద్ధికి  కృషి చేస్తా ఎమ్మెల్యే  రాజేందర్ రెడ్డి

సమగ్ర శిక్ష ఉద్యోగుల ను క్రమభద్దికరించాలి

Jaibharath News

యూనివర్సిటీ న్యాయకళాశాల గుర్తింపు రద్దుకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ రిజిస్టర్ కళాశాల ప్రిన్సిపల్ బి.ఓ.ఎస్ డీన్ లు రాజీనామా చేయాలి