Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రసూల్ పల్లి గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కన్నెబోయిన కళ ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుమారస్వామి వార్డు సభ్యులు సతీష్, రేణుక కరోబర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం నిషేధం

ఆత్మకూరు లో ధూప దీప నైవేద్య అర్చక సంఘం కమిటీ ఎన్నిక

చైర్స్ పంపిణీ చేసిన ఆర్,ఐ కాలువల శ్రీనివాస్

Jaibharath News