Jaibharathvoice.com | Telugu News App In Telangana
జనగామ జిల్లాజయశంకర్ భూపాలపల్లి జిల్లాములుగు జిల్లా

దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డి.ఎస్సీ, టీచర్ల పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ Dr. M.P.V. Prasad ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉచిత శిక్షణకు Web site www.tsbcstudycircle.cgg.gov.in ద్వారా లేదా టీ.ఎస్ బీ.సీ. స్టడీ సర్కిల్ హనుమకొండ ఆఫీసు లో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.అర్హత కలిగిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో దరఖాస్తులను October 18తేదీ లోగా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 0870-2571192 ద్వారా సంప్రదించాలని బి.సి. స్టడీ సర్కిల్ డాక్టర్ ఎం.పి.వి. ప్రసాద్ కోరారు.

Related posts

సీతక్క చే గణిత పుస్తక ఆవిష్కరణ

Jaibharath News

జనగామ అభివృద్ధిపై సిపిఎం జిల్లా ప్రతినిధి బృందంతో చర్చించిన జనగామ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర్ రెడ్డి

ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి.