Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సాయి బాబా ఆలయంలో ఉత్స వాలు

సాయి బాబా ఆలయంలో నవ రాత్రి ఉత్సవాలు
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు): ఆత్మకూరు మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా గురువారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. బాబా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

Related posts

ఊరుగొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి

Jaibharath News

యువత క్రీడల్లో రాణించాలి

Jaibharath News

మీ కుటుంబ భవిష్యత్తు కోసం మద్యం సేవించి వాహనం నడపొద్దు వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ