Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దామెరలో పోలీస్ కవాతు

జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలంలో రానున్న ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయిత వాతావరణం లో ఓటు వేసేందుకు ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు పోలీస్ బలగాలు మండలంలో పలు గ్రామాలలో కవాతు నిర్వహించారు మంగళవారంనాడూ దామెర, ఊరుగొండ గ్రామాల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. కవాతులో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ , సీఐ మల్లేష్ గారు, ఎస్సై ముత్యం రాజేందర్ గారి తో పాటు కమాండెంట్, కేంద్ర బలగాలు పాల్గొన్నాయి.

Related posts

హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చేరువతో గుర్తుతెలియని శవాన్ని ఎంజిఎంకు తరలించి మానవత్వాన్ని చాటుకున్న పోలీస్

ఆత్మకూరులో ఎమ్మెల్యేకు ఘన సన్మానం

Jaibharath News

ఆత్మకూరు లో ఉచిత వైద్య శిబిరం

Jaibharath News