Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దామెరలో పోలీస్ కవాతు

జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలంలో రానున్న ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయిత వాతావరణం లో ఓటు వేసేందుకు ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు పోలీస్ బలగాలు మండలంలో పలు గ్రామాలలో కవాతు నిర్వహించారు మంగళవారంనాడూ దామెర, ఊరుగొండ గ్రామాల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. కవాతులో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ , సీఐ మల్లేష్ గారు, ఎస్సై ముత్యం రాజేందర్ గారి తో పాటు కమాండెంట్, కేంద్ర బలగాలు పాల్గొన్నాయి.

Related posts

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టేస్కాబ్ చైర్మన్ మార్నెనీ

Sambasivarao

ఆత్మకూరు పంచాయతీకి స్వచ్చ రాష్ట్ర స్థాయి అవార్డు

Jaibharath News

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి – సీ ఐ క్రాంతి కుమార్

Ashok