Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

శ్రీ అనగా మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారు అమ్మ వారికీ విశేషపూజలు

శ్రీ అనగా మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారు అమ్మ వారికీ విశేషపూజలు చేశారు కొత్త నాణెం లతో అమ్మ వారికీ ధనఅర్చన చేసారు అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని అందరికి శుభం జరిగి అష్ట ఐశ్వర్యలు కలగాలని అన్నారు.. అనంతరం దాదాపు 4000 మందికి స్వామీజీ నాణెం ప్రసాదం అందజేశారు ఆశ్రమం లో దీపోత్సవం నిర్వహించారు భక్తులకు మహా అన్న ప్రసాదం వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

Related posts

హర్జియా తండా లో వైద్య శిబిరం

ఇటీవల మరణించిన చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Sambasivarao

పదోన్నతిపై బదిలీ అయిన బ్యాంకు ఉద్యోగి రమేష్ కు ఘన సన్మానం

Jaibharath News