Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

14 నుండి ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ బీకాం బీఎస్సీ మూడవ, ఐదవ, సెమిస్టర్ పరీక్షలు 14వ తేదీ మంగళవారం నుండి  ప్రారంభమవుతున్నట్లు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య ఒక ప్రకటన తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షలు డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించబడతాయని ప్రిన్సిపల్ వివరించారు.

Related posts

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థులు

హాస్టల్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎస్ఎఫ్ఐ ప్రతినిధి బొచ్చు కళ్యాణ్

Sambasivarao

Erragattu gutta 14నుండి18వరక ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు