Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో 144 సెక్షన్‌ అమలు గీసుగొండ సిఐ. రామకృష్ణ

జైభారత్ వాయిస్
గీసుగొండమండలంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని
గీసుగొండ సిఐ కె. రామకృష్ణ తెలిపారు. అదివారంనాడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. డీజేలకు అనుమతులులేదని స్పష్టం చేశారు. బాణ సంచాలను పేల్చడానికి అనుమతి లేదన్నారు. నలుగురి కంటే ఎక్కువమంది గుమి కూడడం నిషేదమన్నారు. ర్యాలీలకు అన్నింటికి ఎలక్షన్‌ కమిషన్‌ వారి ఆదేశాలు అనుమతి తప్పని సరి ఉండాలన్నారు. లేనిచో చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని సిఐ కె. రామకృష్ణ స్పష్టం చేశారు.

Related posts

మంత్రి కేటీఆర్bకి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

Jaibharath News

పత్రికా విలేకరిని చంపుతా అని బెదిరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి*

Sambasivarao

బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు తథ్యం

Jaibharath News