Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం  చంద్రయ్య పల్లి గ్రామంలోడాక్టర్  బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్ ఆకుల రుద్ర ప్రసాద్  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల  పక్షాన పోరాడి భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మహనీయుడు అన్నారు, సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి కుల రహిత సమాజాన్ని నిర్మించాలని అన్నారు, ఈ కార్యక్రమం లో కృష్ణమూర్తి, రవి, వినోద్ కుమార్, మహేందర్, ఐలయ్య, మనోజ్  కుమార్, కిషోర్, బిక్షపతి,రాజు, స్వామి సాంబయ్య ఓదేలు నాగరాజు దయాకర్ శ్రీను   ఎల్లయ్య గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు

Related posts

ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని అందుకే ప్రైవేట్ రంగంలో జాబ్ మేళా

దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jaibharath News