Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం  చంద్రయ్య పల్లి గ్రామంలోడాక్టర్  బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్ ఆకుల రుద్ర ప్రసాద్  ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల  పక్షాన పోరాడి భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మహనీయుడు అన్నారు, సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి కుల రహిత సమాజాన్ని నిర్మించాలని అన్నారు, ఈ కార్యక్రమం లో కృష్ణమూర్తి, రవి, వినోద్ కుమార్, మహేందర్, ఐలయ్య, మనోజ్  కుమార్, కిషోర్, బిక్షపతి,రాజు, స్వామి సాంబయ్య ఓదేలు నాగరాజు దయాకర్ శ్రీను   ఎల్లయ్య గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు

Related posts

ఎంపిపి సౌజన్య అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం

Jaibharath News

అర్ ఎంపి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ గీసుగొండ మండల కమిటీ ఎన్నిక

ఎలుకుర్తి హవేలీలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Jaibharath News