Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ లో సోనియాగాంధీ జన్మదిన వేడుకల

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ గ్రామం లో కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినo వేడుకలను నిర్వహించారు.
సందర్బంగా కాంగ్రెస్ నాయకులు కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు చాడ కొమురరెడ్డి దౌడు భరత్ ఎంపీటీసీ కొమల గ్రామ పార్టీ అధ్యక్షుడు దౌడు ప్రవీణ్ కుమార్ కోలా వేణు విరాటి తిరుపతి కంత్రి రవి , మల్లేశం, మేకల మోహన్, కోట యాకుబ్, రాజు, చంద్రు, సాధిక్ పాషా, దౌడు కుమార్, సంపత్, దౌడు కోర్నెల్ , అభిలాష్, చంటి, ఎండీ ఫిరోజ్, స్వామి, , అశోక్,రవి, దౌడు నరేష్, రాజు, అశోక్, మొగిలి,ఎల్లయ్య, ఉప్పలయ్య, దౌడు వినయ్, పాల్గోన్నారు

Related posts

ఇల్లంద లో తెలంగాణ విమోచన దినోత్సవం

Sambasivarao

నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు

Jaibharath News