Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ధర్మారం వద్ద స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం ధర్మారం వద్ద వరంగల్ నుండి నర్సంపేట కు స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తి ఆర్టీసీ బస్ ను ఢీకొనడం తో తీవ్రగాయాలయ్యాయి.. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడం ప్రాథమిక చికిత్స చేసి ఎంజీఎం కు తరలించారు.క్షతగాత్రుడు నర్సంపేట హోండా షోరూమ్ లో ఉద్యోగి సమాచారం గీసుగొండ మండలం ధర్మారం వద్ద వరంగల్ నుండి నర్సంపేట కు స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తి ఆర్టీసీ బస్ ను ఢీకొనడం తో తీవ్రగాయాలయ్యాయి.. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడం ప్రాథమిక చికిత్స చేసి ఎంజీఎం కు తరలించారు.క్షతగాత్రుడు నర్సంపేట హోండా షోరూమ్ లో ఉద్యోగి పనిచేస్తున్నట్లు సమాచారం

Related posts

సిఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం

శ్రీ వేణుగోపాల స్వామి సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో పరకాల శాసన సభ్యులు ప్రకాశ్ రెడ్డి

విద్యార్థులు ఇష్టపడి చదవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా