జై భారత్ వాయిస్ భాగ్యనగరం
దేవదాయశాఖ అటవి పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండ సురేఖ మురళీధర్ రావు ను హైదరాబాదులో మర్యాద పూర్వకంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సాయిలి. ప్రభాకర్
ఎంపిటిసి గోపాల్ నాయక్ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు కాండూరి.రామాచార్యులుకలిసి శుభాకాంక్షలు తెలిపారు కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పై చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ టెంపుల్ అభివృద్ధిలో కావల్సిన పనులను రాత పూర్వకంగా వారం రోజుల్లో తెలపాలని చెప్పారు.పనుల వివరాలు ఎస్టిమేంట్ వేయించి నిధులు మంజూరి చేస్తానని తెలిపారు జాతర అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావుకి ధన్యవాదములు తెలిపారు.మంత్రిని కలిసిన వారిలో ముదిగొండ శ్రీనివాస్ రాఘవేంద్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు

