Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చెస్ క్రీడాకారిణి దేవికను సన్మానించిన మాజీ కార్పొరేటర్ కేడల పద్మజనార్ధన్


జై భారత్ వాయిస్ రంగశాయిపేట
డిసెంబరు  26 నుంచి30 వరకు చెన్నైలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ చెస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ జట్టులో  బోగోజు శ్రవణ్- రాజశ్రీ దంపతుల కుమార్తె దేవిక ఎంపికైంది. ఈసందర్భం గా దేవికను వరంగల్ నగరంలోని రంగశాయిపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకురాలు
కేడల పద్మజనార్ధన్ శాల్వాతో సన్మానించారు  చెస్ క్రీడారంగంలో రాణించి వరంగల్ జిల్లాతగిన పేరు తీసుకురావాలని కోరారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కరుణశ్రీ జ్యోతి పిఈటి తదితరులు  పాల్గొన్నారు.

Related posts

యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : నెహ్రు యువజన కేంద్రం జిల్లా అధికారి అన్వేష్

నిరుపేదలకు అండగా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం

Jaibharath News

భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం