Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసిన పద్మశాలి కులస్థులు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన పద్మశాలి కులస్థులు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ ఎంపిపి సౌజన్య, నల్లా సురేష్, మర్త రాము, నర్సయ్య ,ముదిగొండ వెంకన్న,జగదీశ్వర్,శ్రీనివాస్,బూరసతీష్, శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు

Related posts

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం!!

20న భద్రకాళి అమ్మవారికి కూరగాయలు పండ్లు సమర్పన

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో దివ్యగులకు ప్రాధాన్యత.. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

Jaibharath News