జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన పద్మశాలి కులస్థులు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ ఎంపిపి సౌజన్య, నల్లా సురేష్, మర్త రాము, నర్సయ్య ,ముదిగొండ వెంకన్న,జగదీశ్వర్,శ్రీనివాస్,బూరసతీష్, శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు

previous post