Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసిన పద్మశాలి కులస్థులు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన పద్మశాలి కులస్థులు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ ఎంపిపి సౌజన్య, నల్లా సురేష్, మర్త రాము, నర్సయ్య ,ముదిగొండ వెంకన్న,జగదీశ్వర్,శ్రీనివాస్,బూరసతీష్, శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు

Related posts

జి ఎల్ ఎం పిఎస్ పాస్ పుస్తకాల ఆవిష్కరణ

Jaibharath News

ఘనంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు

శివాలయ భూమిని,చారిత్రక వారసత్వ కట్టడాలనుపరిరక్షించాలని కలెక్టర్ ప్రావీణ్యకు పిర్యాదు