Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండలోఅటల్ బిహారీవాజ్ పాయ్ జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండలో ఘనంగాఅటల్ బిహారీవాజ్ పాయ్  జయంతి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి 99 జయంతి సందర్భంగా సోమవారం  గీసుగొండ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు జాన్ విక్రమ్ ఆధ్వర్యంలో  అంబేద్కర్ సెంటర్లో  వాజ్ పేయ్  చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి
అనంతరం  పండ్లను పంపిణీ చేయడం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం అంటే అటల్ బిహారీ వాజ్ పాయ్  యొక్క వ్యక్తిగత సామాజిక రాజకీయ జీవితాన్ని ప్రధానమంత్రి  అనుసరించిన  పరిపాలించిన తీరును చూసి రాబోయే యువతరం నాయకులు చూసి అర్థం చేసుకోవాల్సిందిగా సమాజ జీవితానికి అంకితం కావాలని పిలుపు నివ్వడమైనది భారత ప్రధాని నరేంద్ర మోడీ  వాజ్ పాయ్   యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం సుపరిపాలన దినోత్సవం గా దేశవ్యాప్తంగా నిర్వహించడమైనదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నిమ్మగడ్డ జాన్ విక్రమ్ పరకాల అసెంబ్లీ కన్వీనర్ ముల్క ప్రసాద్   మండల ఉపాధ్యక్షులు గడ్డమీద బాలరాజు మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కత్తి హేమలత మండల మహిళా మోర్చా నాయకురాలు కర్నకంటి రజిత  సీనియర్ నాయకులు ఆకుల వెంకన్న డాక్టర్ రాజిరెడ్డి రాము అనిల్ కుమార్ కందికొండ ప్రదీప్ పట్టుకుల గోపి పులిషేరు రేవంత్ శ్రీరమోజు విక్రం తదితరులు పాల్గొన్నారు

Related posts

దివ్యాంగులకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులు

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీఓస్ నాయకులు

Jaibharath News

ప్రతీ గిరిజన జర్నలిస్ట్ సంక్షేమానికి కృషి*- రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న నాయక్